Pulivendula DSP Murali Naik Publicly Threatened by Jagan in Pulivendula <br /> <br />మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం ఎలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ స్వయంగా చూశారు. ‘ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు. ఆ తర్వాత మీ కథ ఉంటుంది’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. <br /> <br />#ysjagan <br />#pulivendula <br />#ysrcongressparty <br />#varraravindrareddy<br /><br />~PR.358~ED.232~HT.286~